AP Ration Card Holders: ఏపీలో రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త: జూన్ 1 నుంచి పక్కా, ఉచితంగానే ఇస్తారు
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఓ సరికొత్త గిఫ్ట్ ఇవ్వబోతోంది. AP Ration Card Holders కోసం జూన్ 1 నుంచి ఉచితంగా రాగులు పంపిణీ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి వంటివి రేషన్ ద్వారా అందుతున్నాయి కదా, ఇప్పుడు వీటితో పాటు రాగులు కూడా జోడించారు. ఈ నిర్ణయంతో పేదలకు మరింత పోషకాహారం అందనుంది. అసలు ఈ పథకం ఎలా పనిచేస్తుంది? ఎవరికి ఎలా లభిస్తుంది? … Read more