PMAY Scheme: ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ మంత్రి ప్రకటన
ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ ప్రారంభం PMAY Scheme: ప్రముఖ ప్రాజెక్ట్ అయిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి పార్థసారథి గారు వెల్లడించారు. మార్చి నెల వరకు 7 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేయడానికి చర్యలు … Read more