ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం | NTR Vaidya Seva and Aarogyasri Updates
NTR Vaidya Seva and Aarogyasri Updates: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఎన్టీఆర్ వైద్యసేవ మరియు ఆరోగ్యశ్రీ పథకాల్లో కీలకమైన మార్పులను తీసుకువచ్చింది. కొత్తగా రూపొందించిన హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా కోటి 43 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించనుంది. ఈ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం – ముఖ్యాంశాలు ఆరోగ్య సేవలపై కొత్త మార్పులు … Read more