AP Students: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్: ఆ పథకం కోసం రూ.600 కోట్ల విడుదల | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్

Andhra Pradesh government releases Rs. 600 crores for ap students fee reimbursement scheme in 2025

AP Students: హాయ్ ఫ్రెండ్స్! ఆంధ్రప్రదేశ్‌లో చదువుకునే విద్యార్థులకు ఓ సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. ఎప్పుడో నుంచో ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విద్యాసంవత్సరం చివరి దశకు వచ్చేసిన సమయంలో, స్కూళ్లు, కాలేజీల నుంచి ఫీజుల కోసం ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే వార్తే! ఏపీలో బీసీ, ఈబీసీ Corporation Loans 2025 – దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు & పూర్తి వివరాలు! ప్రభుత్వం తాజాగా … Read more

Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు శుభవార్త అకౌంట్లలోకి డబ్బులు విడుదల ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Fee Reimbursement 2025

ఏపీలో విద్యార్థులకు శుభవార్త: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల విద్యావకాశాలను ప్రోత్సహించడంలో మరో ముందడుగు వేసింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమైన నిధుల విడుదలకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.40.22 కోట్లను ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీ విద్యార్థుల కోసం కేటాయించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల వివరాలు ముస్లిం మైనారిటీల కోసం రూ.37.88 కోట్లు, క్రైస్తవ మైనారిటీల కోసం రూ.2.34 కోట్ల … Read more

WhatsApp Join WhatsApp