Pensions: మార్చి నెల పెన్షన్ పంపిణీలో భారీ మార్పులు…పూర్తి విధి విధానాలు ఇవే
Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 2025 నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం కొత్త దిశా-నిర్దేశాలను ప్రకటించింది. పింఛనుదారుల సౌకర్యం మరియు పారదర్శకత లక్ష్యంతో ఈ సూచనలు రూపొందించబడ్డాయి. ప్రతి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్దేశించారు.ఆ నియమాలను తెలుసుకోడానికి ఆర్టికల్ ని చివరి వరకు చదవండి 1. 300 మీటర్ల నియమం: కొత్త షరతులు పింఛను పంపిణీ ప్రదేశం పెన్షనుదారి ఇంటికి 300 మీటర్ల కంటే ఎక్కువ … Read more