ఈ నెలలోనే తల్లికి వందనం 15 వేలు తల్లుల ఖాతాలో జమ.. వెంటనే ఈ 4 పనులు పూర్తి చెయ్యండి

Thalliki Vandanam Mandatory Rules 2025

తల్లికి వందనం పథకం జూన్ 2025 నుంచి ప్రారంభం – పూర్తి వివరాలు మీకోసం! | Thalliki Vandanam Mandatory Rules 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో మంది అమ్మల జీవితాల్లో వెలుగులు నింపేలా “తల్లికి వందనం పథకం“ను ప్రారంభించింది. ఈ పథకాన్ని జూన్ 2025 నుంచే అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ స్కీమ్‌ ద్వారా తల్లి – బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే, ఈ పథకం సద్వినియోగం … Read more

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ – ఈ రెండు పనులు చేయకపోతే రూ.15,000 మిస్‌! | Thalliki Vandanam Scheme 2025 Beneficiaries | తల్లికి వందనం రూ.15వేలు

Thalliki Vandanam Scheme 2025 Beneficiaries

📰 తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ – ఈ రెండు పనులు చేయకపోతే రూ.15,000 మిస్‌! | Thalliki Vandanam Scheme 2025 Beneficiaries | తల్లికి వందనం రూ.15వేలు తల్లికి వందనం రూ.15వేలు | Thalliki Vandanam Scheme 2025 Beneficiaries | June 2025 Schemes in Andhra Pradesh | NPCI లింకింగ్ ఎలా చేయాలి | ఆధార్-బ్యాంక్ లింకింగ్ | తల్లికి వందనం పథకం | Thalliki Vandanam update 2025 … Read more

తల్లికి వందనం పథకం పై చంద్రబాబు సంచలన నిర్ణయం.. వీరికి మాత్రమే..విధివిధానాలు జారీ | Thalliki Vandanam 15K

AP Govt Thalliki Vandanam 15K Scheme Cm Chandrababu Key Decission

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో కీలక పథకం అమలుకు సిద్ధమైంది. Thalliki Vandanam 15K పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించి, విద్యా రంగంలో వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మే 2025 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే, అంతమందికి రూ.15,000 ఆర్థిక సహాయం అందనుంది. అయితే, ఈ … Read more

Thalliki Vandanam 15000 లపై బిగ్ బ్రేకింగ్ న్యూస్..వీరికి మాత్రమే అకౌంట్లో డబ్బులు జమ..

Thalliki Vandanam 15000 May2025 Update From Minister Gottipati Ravukumar

Thalliki Vandanam 15000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో బిజీగా ఉంది. అందులో భాగంగా “తల్లికి వందనం” అనే సంక్షేమ పథకం గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.15,000 జమ చేయనున్నారు. ఈ ఆర్థిక సహాయం 2025 మే నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సుమారు 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ విద్యా పథకం కింద అర్హులుగా గుర్తించబడ్డారు. అసలు … Read more

Thalliki Vandanam: మేలో ‘తల్లికి వందనం’ అమలు: రూ.15 వేల ప్రోత్సాహకం – సీఎం చంద్రబాబు

Thalliki Vandanam Scheme Latest Update By AP Cm Chandrababu Naidu

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు విద్యార్థులకు పెద్ద శుభవార్త చెప్పారు. మే నెలలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచేలోగానే డబ్బు జమ | Thalliki Vandanam 15K విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. పాఠశాలలు తెరిచేలోగానే అకౌంట్లలో డబ్బులు … Read more

WhatsApp Join WhatsApp