AP Government: గొప్ప శుభవార్త వారి లోన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త అందించింది. టిడ్కో ఇళ్లు ఇప్పటికీ పూర్తి కాకపోయినా, లబ్ధిదారుల పేరిట తీసుకున్న ₹145 కోట్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించనున్నట్లు టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ ప్రకటించారు. PMAY Scheme: ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ మంత్రి ప్రకటన టిడ్కో ఇళ్ల నిర్మాణం – ప్రస్తుత పరిస్థితి లబ్ధిదారుల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, కేవలం 2.60 లక్షల మందికి … Read more