Thalliki Vandanam: మేలో ‘తల్లికి వందనం’ అమలు: రూ.15 వేల ప్రోత్సాహకం – సీఎం చంద్రబాబు

Thalliki Vandanam Scheme Latest Update By AP Cm Chandrababu Naidu

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు విద్యార్థులకు పెద్ద శుభవార్త చెప్పారు. మే నెలలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచేలోగానే డబ్బు జమ | Thalliki Vandanam 15K విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. పాఠశాలలు తెరిచేలోగానే అకౌంట్లలో డబ్బులు … Read more

WhatsApp Join WhatsApp