PM Kisan 19th Installment | భార్యాభర్తలిద్దరికీ డబ్బు అందుతుందా? పూర్తి వివరాలు
PM Kisan 19th Installment: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) ద్వారా దేశంలోని అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం ₹6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకం 2019లో ప్రారంభమై, ఇప్పటి వరకు లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే, ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ ఈ పథకం ప్రయోజనాలు అందుతాయా? అనే సందేహం చాలా మంది … Read more