PM Kisan: ఈ నెలలోనే 19వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో జమ

PM Kisan 19th Installment Release Date Announced

19వ విడత డబ్బులు – బడ్జెట్ 2025లో రైతులకు పెద్ద కేటాయింపు కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద శుభవార్త: PM Kisan: దేశంలోని రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM Kisan) భారీ నిధులు కేటాయింపు జరిగింది. 2025 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకానికి రూ.63,500 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన రూ.60,000 కోట్ల కంటే ఇది 5.8% పెరిగింది. ఏపీ తెలంగాణ రైతులకు కేంద్రం … Read more

WhatsApp Join WhatsApp