AP Budget 2025: ఏపీ బడ్జెట్ లో రైతులకు భారీ గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి రూ.20వేలు, మంత్రి ప్రకటన
ఏపీ బడ్జెట్ 2025: రైతులకు ఏటా రూ.20,000 సహాయం – అన్నదాత సుఖీభవ పథకం | AP Budget 2025 | AP CM AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రైతుల కోసం చారిత్రాత్మక ప్రకటన చేసింది. అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ పథకానికి 2025-26 బడ్జెట్లో రూ.9,400 కోట్లు కేటాయించబడ్డాయి. AP Budget … Read more