తల్లికి వందనము రాని వాళ్ళు ఇలా అర్జీ పెట్టుకోండి? అవసరమైన పత్రాలు ఇవే!
🟢 తల్లికి వందనము రాని వాళ్ళు ఇలా అర్జీ పెట్టుకోండి? అవసరమైన పత్రాలు ఇవే! | Grievance Form For Thalliki Vandanam 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనము పథకం ద్వారా అర్హులైన తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం జరుగుతోంది. అయితే, కొందరి పిల్లలు 10వ తరగతి పాస్ అయినా లేదా ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసినా ఈ పథకంలో వారి పేర్లు కనిపించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. … Read more