Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు శుభవార్త అకౌంట్లలోకి డబ్బులు విడుదల ఉత్తర్వులు జారీ
ఏపీలో విద్యార్థులకు శుభవార్త: ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల విద్యావకాశాలను ప్రోత్సహించడంలో మరో ముందడుగు వేసింది.. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ముఖ్యమైన నిధుల విడుదలకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.40.22 కోట్లను ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీ విద్యార్థుల కోసం కేటాయించింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల వివరాలు ముస్లిం మైనారిటీల కోసం రూ.37.88 కోట్లు, క్రైస్తవ మైనారిటీల కోసం రూ.2.34 కోట్ల … Read more