New Pensions: ఏపీలో మే 2025 నుంచి 93 వేల మందికి కొత్త పింఛన్లు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన
New Pensions: హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్! రాష్ట్రంలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 2025 నుంచి కొత్తగా 93 వేల మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వబోతున్నారట. ఈ విషయాన్ని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గంట్యాడలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం … Read more