ఆంధ్రప్రదేశ్ లో కొత్త పింఛన్లు.. వారికి మాత్రమే ఆ నెల నుండి అమలు! AP New Pensions 2025

AP New Pension Applications

AP New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో పెను మార్పులు రాబోతున్నాయి! జులై నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సుమారు 6 లక్షల పింఛను దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది నెలకు రూ.250 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు, గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకు బోగస్ పత్రాలు తనిఖీలు, స్పౌజ్ పింఛను వంటి కొత్త స్కీమ్‌లు కూడా రాబోతున్నాయి. ఈ విషయాలన్నీ … Read more

WhatsApp Join WhatsApp