ఈ నెలలోనే రైతుల అకౌంట్ లో డబ్బులు..సీఎం చంద్రబాబు | Annadata Sukhibhava Scheme 2025

Andhra Pradesh Government Annadata Sukhibhava Scheme 2025 Eligibilty,Benefits and Application Method

AP రైతులకు రూ.20,000 ఆర్థిక సహాయం | Annadata Sukhibhava Scheme 2025 AP ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి అన్నదాత సుఖీభవ పథకంని ప్రారంభించనుంది. ఈ పథకం క్రింద ప్రతి రైతు కుటుంబానికి మొత్తం రూ.20,000 సహాయంగా ఇవ్వబడతాయి.ఈనెలలోనే ‘అన్నదాత సుఖీభవ‘ పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకూ దీన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో అన్నదాత కుటుంబానికి 3 విడతల్లో రూ.20వేల చొప్పున అందజేయనుంది. పీఎం కిసాన్ కింద … Read more

WhatsApp Join WhatsApp