అన్నదాత సుఖీభవ ఈకేవైసీ వీరికి మినహాయింపు – మీ పేరు చెక్ చేసుకోండి
🌾 అన్నదాత సుఖీభవ పథకంలో కీలక మార్పులు – ఈకేవైసీ కేవలం కొందరికే అవసరం! | Annadata Sukhibhava e-kyc Exemption 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు ఊరటనిచ్చే మార్పు చేసింది. తొలుత 45.65 లక్షల మంది రైతులందరికీ ఈకేవైసీ చేయాలన్న నిబంధనను విధించినా, తాజాగా కేవలం 1.45 లక్షల మంది రైతులకే ఈకేవైసీ అవసరం అని ప్రకటించింది. మిగిలిన రైతుల వివరాలు ప్రభుత్వ డేటాబేస్తో సరిపోయినందున వారికి మినహాయింపు లభించింది. 📢 … Read more