ఎంత మంది పిల్లలున్నా అంతమందికి తల్లికి వందనం: CM Chandrababu తాజా ప్రకటన

Thalliki Vandanam 15K AP Cm Chandrababu Latest Announcement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా “తల్లికి వందనం” పథకం గురించి ఓ గట్టి హామీ ఇచ్చారు. “ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. ఈ పథకం అమలు మే నెల నుంచి మొదలవుతుంది,” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, అన్నదాతలకు కూడా రూ.20,000 సాయం ఇస్తామని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే వార్త. తల్లికి … Read more

WhatsApp Join WhatsApp