Pension Amount Into Bank Transfer: ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులు ఇక పై వారికి నేరుగా బ్యాంకు అకౌంట్లో జమ

NTR Bharosa Pension Amount Into Bank Transfer For Eligible Pensioners In Ap

Pension Amount Into Bank Transfer: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి నెలా ఒకటో తేదీన ఈ పింఛన్ డబ్బులు చాలా మంది లబ్ధిదారులకు అందుతాయి. కానీ ఇప్పుడు ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది – కొంతమందికి ఈ డబ్బులు ఇకపై నేరుగా బ్యాంక్ అకౌంట్‌లలో జమ అవుతాయట! ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎవరికి ఈ సౌలభ్యం దక్కనుంది? రండి, ఈ విషయాన్ని సింపుల్‌గా అర్థం చేసుకుందాం! … Read more

New Pensions: ఏపీలో మే 2025 నుంచి 93 వేల మందికి కొత్త పింఛన్లు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన

AP New Pensions From May 2025 Minister Kondapalli Srinivas Announcement

New Pensions: హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్! రాష్ట్రంలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 2025 నుంచి కొత్తగా 93 వేల మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వబోతున్నారట. ఈ విషయాన్ని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గంట్యాడలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం … Read more

AP Pensioners: ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త – ఇక ఆ సమస్య లేనట్లే!

AP Govt Plans Finger Print Sensors For Ap Pensioners

AP Pensioners: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్‌దారులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పింఛన్లు తీసుకునే సమయంలో వేలిముద్రల సమస్య వల్ల పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు స్పష్టంగా రాకపోవడం, సర్వర్ సమస్యలు తలెత్తడం వల్ల కొంతమంది లబ్దిదారులు పింఛన్‌ పొందడానికి ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలో మహిళలకు శుభవార్త! ప్రతి నెలా ₹1500 ఆర్థిక సహాయం … Read more

AP Budget 2025-26: ఏపి బడ్జెట్ కేటాయింపులు

AP Budget 2025-26 Full Highlights In Telugu

ఏపి బడ్జెట్ కేటాయింపులు | AP Budget 2025-26 AP Budget 2025-26: మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. … Read more

Pensions: మార్చి నెల పెన్షన్ పంపిణీలో భారీ మార్పులు…పూర్తి విధి విధానాలు ఇవే

NTR Bharosa Pension march 2025 Month Distribution Guideline Telugu

Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 2025 నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం కొత్త దిశా-నిర్దేశాలను ప్రకటించింది. పింఛనుదారుల సౌకర్యం మరియు పారదర్శకత లక్ష్యంతో ఈ సూచనలు రూపొందించబడ్డాయి. ప్రతి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్దేశించారు.ఆ నియమాలను తెలుసుకోడానికి ఆర్టికల్ ని చివరి వరకు చదవండి 1. 300 మీటర్ల నియమం: కొత్త షరతులు పింఛను పంపిణీ ప్రదేశం పెన్షనుదారి ఇంటికి 300 మీటర్ల కంటే ఎక్కువ … Read more

Pension Verification: ఏపీలో వారి పెన్షన్లు తొలగింపు కొత్త మార్గదర్శకాలివే

AP pension Verification Process Full Details

ఎన్టీఆర్ భరోసా స్కీమ్ క్రింద కొత్త నియమాలు | AP Pension Verification | Required Documents Pension Verification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులు, ఆరోగ్య రంగ పింఛన్ లబ్దదారుల ఎంపికలో పారదర్శకతను పెంచేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల దివ్యాంగుల పింఛన్లలో 1.20 లక్షల వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. గత ప్రభుత్వం కాలంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను ఇప్పుడు తొలగిస్తున్నారని, కానీ … Read more

AP Pensions 2025: ఫిబ్రవరి నెల 1,3 తేదీలలో పింఛను తీసుకోకపోతే ఏమౌతుంది?

Official announcement for NTR Bharosa Pension distribution dates for February 2025

NTR భరోసా పెన్షన్ ఫిబ్రవరి 2025 తేదీలు: కీలక సమాచారం AP Pensions 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 2025 నెల NTR భరోసా పెన్షన్ పంపిణీ తేదీలను ప్రకటించింది. ఈసారి ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్ పంపిణీ ఫిబ్రవరి 1 మరియు ఫిబ్రవరి 3వ తేదీల్లో నిర్వహించనున్నారు. వాట్సాప్ ద్వారా 161 ప్రభుత్వ సేవలు ఈరోజు నుంచే అమలు పెన్షన్ పంపిణీ ముఖ్య వివరాలు: అంశం వివరాలు పెన్షన్ పంపిణీ మొదటి తేదీ … Read more

AP Disabled Pension Verification 2025: ఈ రోజు నుంచి పెన్షన్ వెరిఫికేషన్ ఏయే పత్రాలు తీసుకెళ్లాలి?

AP Disabled Pension Verification 2025

AP Disabled Pension Verification 2025: ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల పెన్షన్ తనిఖీ 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పెన్షన్ దారులకు 2025 జనవరి 20 నుండి పెన్షన్ తనిఖీ మరియు పునః పరిశీలన జరగనుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారులకు జారీ చేసింది. AP Disabled Pension Verification 2025 – ఏ ఏ పెన్షన్ దారులకు తనిఖీ చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కింది దివ్యాంగుల పెన్షన్ దారులకు పునః పరిశీలన మరియు … Read more

ఏపీలో పింఛన్ల తనిఖీ మెడికల్ బృందం రంగంలోకి | పూర్తి సమాచారం | AP Pensions Verification 2025

AP Pensions Verification 2025

AP Pensions Verification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,18,900 పెన్షన్లను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తనిఖీ చేయనున్నారు. ఈ వెరిఫికేషన్‌లో ఫేక్ సర్టిఫికెట్లు కలిగిన వారిని, అర్హత లేకుండా పెన్షన్ పొందిన వారికి పెన్షన్ తొలగించనున్నారు. పెన్షన్ వెరిఫికేషన్ ఎందుకు? ఈ వెరిఫికేషన్ కారణంగా అసత్య ధృవపత్రాల ఆధారంగా పింఛన్లు పొందుతున్న లబ్దిదారులను తొలగించి, అర్హులైన వారికి మాత్రమే ఈ సేవలు అందించనున్నారు. వెరిఫికేషన్‌లో … Read more

WhatsApp Join WhatsApp