AP Farmers Subsidy Scheme 2025: ఏపీ రైతులకు శుభవార్త: రాయితీపై యంత్ర పరికరాల పథకం మళ్లీ అమలు

AP Farmers Subsidy Scheme 2025

AP Farmers Subsidy Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న రాయితీపై యంత్ర పరికరాల పథకం రైతులకు మేలును చేకూర్చనుంది. గత టీడీపీ హయాంలో అమలు చేసి మంచి ఫలితాలను అందించిన ఈ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ట్రాక్టర్లు, మినీట్రాక్టర్లు, టార్పాలిన్లు, డ్రోన్లు వంటి పరికరాలను రాయితీపై అందించి రైతులకు ఆర్థిక భరోసాను కల్పించడమే ఈ … Read more

Subsidy Schemes: ఏపీ రైతులకు గొప్ప శుభవార్త రూ.50 వేలు విలువైనవి వీరికి రూ.25 వేలకే సొంతం

Subsidy Schemes For Ap Rythu Bazar Farmers Apply Now

Subsidy Schemes: రైతుల జీవితాల్లో తాజా మలుపు తిప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో సబ్జీ కూలర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ కూలర్ల ద్వారా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను 6-7 రోజులు తాజాగా నిల్వ చేసుకోవచ్చు. ఇది రైతుల ఉత్పత్తుల హాని తగ్గించడంతోపాటు, వారి ఆదాయాన్ని స్థిరపరుస్తుంది. ఏపీ రైతులకు అలెర్ట్ అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు కావాలంటే ఈ నెంబర్ తప్పనిసరి ఉండాలి సబ్జీ కూలర్ల ప్రత్యేకతలు … Read more

WhatsApp Join WhatsApp