AP Farmers Subsidy Scheme 2025: ఏపీ రైతులకు శుభవార్త: రాయితీపై యంత్ర పరికరాల పథకం మళ్లీ అమలు
AP Farmers Subsidy Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న రాయితీపై యంత్ర పరికరాల పథకం రైతులకు మేలును చేకూర్చనుంది. గత టీడీపీ హయాంలో అమలు చేసి మంచి ఫలితాలను అందించిన ఈ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ట్రాక్టర్లు, మినీట్రాక్టర్లు, టార్పాలిన్లు, డ్రోన్లు వంటి పరికరాలను రాయితీపై అందించి రైతులకు ఆర్థిక భరోసాను కల్పించడమే ఈ … Read more