AP Anganwadi: వారికి రూ.15000.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ..

AP Anganwadi

  AP Anganwadi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసుల్లో ఉండగా మరణించిన అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల కుటుంబాలకు అంత్యక్రియల కోసం రూ.15,000 అందజేయనున్నట్లు ప్రకటించింది. తాజా ఉత్తర్వులు: 👉 ఈ పథకం అమలులో ఉన్నప్పటికీ, తాజాగా దీనిని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ స్త్రీలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 👉 సర్వీసులో ఉన్న సమయంలో చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల … Read more

House For All Scheme: అందరికి ఇల్లు పథకం ద్వారా ఫిబ్రవరి 1 నుండి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణి

House For All Scheme

House For All Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “అందరికి ఇల్లు పథకం” కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల గృహ స్థల పట్టాలు అర్హులైన గృహహీనులకు అందించనుంది. ఈ పథకం ద్వారా పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి గృహ స్థలాన్ని ఉచితంగా అందించడమే ముఖ్య ఉద్దేశ్యం. ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త..30 నుంచి రూ.78 వేల వరకు రాయితీ ఇప్పుడే అప్లై చెయ్యండి House For All Scheme – పథక … Read more

AP DWCRA Women: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త..30 నుంచి రూ.78 వేల వరకు రాయితీ ఇప్పుడే అప్లై చెయ్యండి

AP DWCRA Women

ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త – పీఎం సూర్యఘర్ యోజన సోలార్ రూఫ్‌టాప్ రాయితీలు AP DWCRA Women: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కేంద్ర పథకం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లను అమర్చేందుకు ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. విద్యుత్ భారం తగ్గించడం, పునర్వినియోగ శక్తి వినియోగం పెంపుదలతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనను మరింతగా ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. PMAY … Read more

AP Government: గొప్ప శుభవార్త వారి లోన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది

AP Government

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త అందించింది. టిడ్కో ఇళ్లు ఇప్పటికీ పూర్తి కాకపోయినా, లబ్ధిదారుల పేరిట తీసుకున్న ₹145 కోట్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించనున్నట్లు టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ ప్రకటించారు. PMAY Scheme: ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ మంత్రి ప్రకటన టిడ్కో ఇళ్ల నిర్మాణం – ప్రస్తుత పరిస్థితి లబ్ధిదారుల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, కేవలం 2.60 లక్షల మందికి … Read more

PMAY Scheme: ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ మంత్రి ప్రకటన

PMAY Scheme

ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ ప్రారంభం PMAY Scheme: ప్రముఖ ప్రాజెక్ట్ అయిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి పార్థసారథి గారు వెల్లడించారు. మార్చి నెల వరకు 7 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేయడానికి చర్యలు … Read more

AP Pensions: ఏపీలో వీరికి కూడా రూ.4 వేల పెన్షన్: పూర్తి వివరాలు

AP Pensions

APలో వీరికి రూ.4వేల పెన్షన్: ముఖ్యమైన వివరాలు AP Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతున్న HIV బాధితుల కోసం మరింత సహాయపడే విధంగా నెలకు రూ.4వేల పెన్షన్ అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బాధితులు ఆర్థిక సహాయంతో పాటు వైద్య సేవలు కూడా పొందుతున్నారు. ఏపీలో విద్యార్థులకు శుభవార్త అకౌంట్లలోకి డబ్బులు విడుదల ఉత్తర్వులు జారీ HIV బాధితుల సంఖ్య మరియు ప్రభుత్వ సహాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.22 లక్షల మందికి … Read more

AP Lands Resurvey 2025: భూముల రీసర్వేపై సందేహాలుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి

AP Lands Resurvey 2025

AP Lands Resurvey 2025: భూముల రీసర్వేపై పూర్తి వివరాలు AP Lands Resurvey 2025: రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమం గణనీయంగా కొనసాగుతోంది. వ్యవసాయ, ప్రైవేట్ భూములకు సరైన కొలతలను నమోదు చేస్తూ భూ యజమానుల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ సాంకేతిక ఆధునికీకరణతో ఈ సర్వేను పూర్తి చేస్తోంది. హెల్ప్‌లైన్‌ నెంబర్ ద్వారా సందేహాల నివృత్తి రీసర్వే ప్రక్రియపై ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌లైన్‌ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. 814367922 నంబర్‌ను సంప్రదించి, … Read more

Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు శుభవార్త అకౌంట్లలోకి డబ్బులు విడుదల ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Fee Reimbursement 2025

ఏపీలో విద్యార్థులకు శుభవార్త: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల విద్యావకాశాలను ప్రోత్సహించడంలో మరో ముందడుగు వేసింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమైన నిధుల విడుదలకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.40.22 కోట్లను ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీ విద్యార్థుల కోసం కేటాయించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల వివరాలు ముస్లిం మైనారిటీల కోసం రూ.37.88 కోట్లు, క్రైస్తవ మైనారిటీల కోసం రూ.2.34 కోట్ల … Read more

Thalliki Vandanam 2025:ఫైనల్ గా తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు వేస్తామో చెప్పిన మంత్రి …ఈ సారి పక్కా

Thalliki Vandanam 2025

తల్లికి వందనం పథకం 2025 – మంత్రి ప్రకటన వివరాలు Thalliki Vandanam 2025: ఆంధ్రప్రదేశ్ మంత్రి వీరాంజనేయ స్వామి గారు నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తల్లికి వందనం పథకం 2025 ప్రారంభానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15,000 ఆర్థిక సాయం అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి … Read more

PMAY Urban 2.0 | స్థలం ఉండి ఇళ్లులేని వారికి గొప్ప శుభవార్త | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

PMAY Urban 2.0

గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసే పద్దతి (2025) PMAY Urban 2.0: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) అర్బన్ 2.0 పథకం ద్వారా సొంత గృహాన్ని కలిగి ఉండాలని కలలుగన్న పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా, అర్హత కలిగిన వ్యక్తులు తమ గృహ నిర్మాణానికి 30.01.2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ లోని కీ భారీ గుడ్ న్యూస్ ఇలా చేయడం వలన జీరో కర్రెంట్ బిల్లు … Read more

WhatsApp Join WhatsApp