AP Farmers: ఏపీ కౌలు రైతులకు రూ.7 లక్షల ఆర్థిక సహాయం – మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

Ap Minister Atchannayudu Announce 7 lakh AID For Ap farmers

AP Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా, అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు వ్యవసాయ సంబంధ సమస్యలతో 39 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి రూ.7 లక్షల పునరావాస ప్యాకేజీ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ➥మహిళా దినోత్సవం రోజున అంగన్‌వాడీలకు భారీ శుభవార్త … Read more

WhatsApp Join WhatsApp